సాటానిక్ చదివినవారిని అరెస్టు చేయండి: అసదుద్దీన్

వ్యవహారం రాజస్థాన్లోనే కాకుండా దేశంలోనే పరిస్థితిని విషమింపజేస్తుందని ఆయన అన్నారు. సాటానిక్ వెర్సెస్ చదివిన రచయితలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానిక పోలీసులను డిమాండ్ చేశారు. లిబరలిజం పేరు మీద ఇస్లాం, ముస్లిం వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదని ఆయన అన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బ తీయడానికే లిబరలిజం పేరు ఎత్తుతున్నారని ఆయన అన్నారు. తనపై ఫత్వా విధించిన నేపథ్యంలో, తన భద్రతకు భారత ప్రభుత్వం ఏ విధమైన హామీ ఇవ్వని నేపథ్యంలో సల్మాన్ రష్దీ జైపూర్ రచయితల సమ్మేళనానికి దూరంగా ఉన్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications