టిడిపిని అంటిపెట్టుకుని లేం: రాఘవులు స్పష్టీకరణ

పోలీసులతో కుమ్మక్కయి రీజెన్సీ సిరామిక్స్ యాజమాన్యమే యానాంలో కార్మిక నాయకుడిని చంపించిందని ఆయన ఆరోపించారు. యానాం ఘటనకు పూర్తి బాధ్యత యాజమాన్యానిదే అని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై పూర్తి స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. రేపు ఆదివారం వామపక్షాల ప్రతినిధి బృందం యానాం సందర్శించనుంది.












Click it and Unblock the Notifications