యడ్యూరప్పకు షాక్, విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు

ఆ కేసులకు సంబంధించి గతంలో కోర్టు యడ్యూరప్పకు సమన్లు జారీ చేసింది. కోర్టు ముందు హాజరు కాకపోవడంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. బెంగళూర్లోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో 25 రోజులు ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రి పదవి కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications