అమ్మవారికి తులాభారం: సిఎం 78, చిరంజీవి 81.5

కాగా అంతకుముందు మేడారం బయలుదేరే ముందు ముఖ్యమంత్రి జైళ్ల శాఖ డ్యూటీ మీట్లో మాట్లాడారు. ఈ మీట్కు పదహారు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... శిక్షార్హులు అందరూ తప్పు చేసిన వారు కాదన్నారు. కొందరు క్షణికావేశంలో తప్పులు చేసిన వారు కూడా ఉన్నారన్నారు. ఖైదీలలో ఉన్న చెడును తొలగించేందుకు జైళ్ల శాఖ అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications