జగన్ దోపిడితో పోలిస్తే స్టైఫండ్ ఎక్కువ కాదు: శంకర్రావు

కాగా అంతకుముందు జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ, తమ సమస్యలు, డిమాండ్లపై సర్కారు దిగి వచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఐదుగురు జడాలు దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు విశాఖ జూడాలు డిఎల్ రవీంద్రా రెడ్డిపై మండిపడ్డారు. కెజిహెచ్ వద్ద వారు చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కాగా జూడాల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అఖిలపక్షం కలవనుంది. జూడాలు కూడా చర్చలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications