బ్యాంక్కు రూ.20 కోట్ల బంగారం కుచ్చుటోపీ, అరెస్టు

అయితే అతను ష్యూరిటీ డాక్యుమెంట్లపై అనుమానం వచ్చిన ఎస్బిఐ అధికారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్కు పత్రాలు పంపించారు. అవి చూసిన ఆ బ్యాంకు అధికారులు అవి తమవి కావని చెప్పడంతో సంజయ్ మోసం చేశాడని భావించిన ఎస్బిఐ బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబిఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. నాంపల్లి కోర్టులో ఆయనను హాజరు పర్చారు. కోర్టు పదహారో తేది వరకు నిందితుడికి జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications