2జి కేసు: కేంద్రానికి ఎదురుదెబ్బ, చిదంబరంకు ఊరట

కాగా రద్దు చేసిన 122 లైసెన్సుల స్థానాల్లో కొత్త వాటిని చట్టాలకు అనుగుణంగా నాలుగు నెలల్లో భర్తీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ లైసెన్సులు గతంలో చట్టాలకు అనుగుణంగా కాకుండా కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని పేర్కొంది. వీటిని యాక్షన్ ద్వారా 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. కాగా ఇటీవల 2జి కుంభకోణం కేసులో చిదంబరం పాత్ర పైన కూడా విచారణ జరపాలని సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications