ఏ ప్రలోభాలకు లొంగారో చెప్పాలి: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

శాసన మండలి నైతిక విలువల కమిటీకి ఆయన రాజీనామా చేశారు. అనుభవం లేనివారిని, అమాయకులను కమిటీల్లో వేశారని ఆయన విమర్శించారు. చీఫ్ విప్ సూచనలను కూడా పాటించడం లేదని ఆయన విమర్శించారు. సీనియర్లను అగౌరవపరిచారని ఆయన అన్నారు. అనుభవం లేనివారిని, అమాయకులను కూడా వేయడం ద్వారా పొరపాట్లు చేశారని ఆయన అన్నారు. వివక్ష అనడానికి అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. శాసనమండలి కమిటీల విషయంలో కాంగ్రెసు సీనియర్ ఎమ్మెల్సీలు కునుకుల జనార్దన్ రెడ్డి, కెఆర్ ఆమోస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలి కమిటీల్లో తాము ఉండబోమని వారు ఇది వరకే ప్రకటించారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications