శ్రీలక్ష్మిపై సారి, సబిత బయట ఆమె జైళ్లోనా: నారాయణ
ఐఏఎస్లు తమ అధికారాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో వేరుగా ప్రశ్నించారు ఇప్పుడున్న మంత్రులంతా వైయస్ హయాంలో ఉన్న వారేనని, వారిందరి పైనా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రులను వదిలి ఐఏఎస్లను శిక్షించడం సరికాదన్నారు. అధికారులు చట్ట వ్యతిరేక ఆదేశాలు ఎందుకు పాటిస్తున్నారన్నారు. అమాయక అధికారులపై చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. అవినీతి మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
narayana kishan reddy sabitha indra reddy srilaxmi hyderabad నారాయణ కిషన్ రెడ్డి సబితా ఇంద్రా రెడ్డి శ్రీలక్ష్మి హైదరాబాద్
English summary
CPI Narayana accused Home minister Sabitha Indra Reddy OMC case. He demanded to ministers cbi enquiry in such cases.
Story first published: Sunday, February 5, 2012, 15:32 [IST]