మూడో మంత్రి పదవి పైనే సిఎం కిరణ్ రెడ్డి తర్జన భర్జన

ఈ ఇద్దరిని కేబినెట్లోకి తీసుకోవడానికి ఎలాంటి సమస్య లేకున్నప్పటికీ మూడో దాని విషయంలోనే సిఎం తర్జన భర్జన పడుతున్నట్లుగా సమాచారం. మూడో పదవి కోసం వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకట రమణా రెడ్డి, మెదక్ జిల్లా నారాయణఖేడ్ సీనియర్ ఎమ్మెల్యే పి.కిష్టా రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకొని, మరొకరిని డిప్యూటీ స్పీకర్గా నియమించాలని సిఎం యోచిస్తున్నట్లుగా సమాచారం. మల్లు భట్టిని మంత్రివర్గంలోకి తీసుకోనున్న నేపథ్యంలో ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications