మూడో మంత్రి పదవి పైనే సిఎం కిరణ్ రెడ్డి తర్జన భర్జన

ఈ ఇద్దరిని కేబినెట్లోకి తీసుకోవడానికి ఎలాంటి సమస్య లేకున్నప్పటికీ మూడో దాని విషయంలోనే సిఎం తర్జన భర్జన పడుతున్నట్లుగా సమాచారం. మూడో పదవి కోసం వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకట రమణా రెడ్డి, మెదక్ జిల్లా నారాయణఖేడ్ సీనియర్ ఎమ్మెల్యే పి.కిష్టా రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకొని, మరొకరిని డిప్యూటీ స్పీకర్గా నియమించాలని సిఎం యోచిస్తున్నట్లుగా సమాచారం. మల్లు భట్టిని మంత్రివర్గంలోకి తీసుకోనున్న నేపథ్యంలో ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది.












Click it and Unblock the Notifications