9లక్షల కుంకుమపువ్వు, 80లక్షల ఎర్రచందనం పట్టివేత

మరోవైపు కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రెండు లారీలను సీజ్ చేసి, పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.80 లక్షలు ఉండవచ్చునని సమాచారం.












Click it and Unblock the Notifications