సమ్మె బాటలో మళ్లీ తెలంగాణ ఉద్యోగులు, నోటీసులు

కాగా గత సంవత్సరం ద్వితీయార్థంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా సకల జనుల సమ్మెను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు నెలన్నర రోజులు ఈ సమ్మె కొనసాగింది. దీంతో రాష్ట్ర ప్రజలు, ప్రధానంగా తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సింగరేణి, విద్యుత్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా పలు సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్న ఎఫెక్ట్ రాష్ట్రంపై చాలా రోజులు పడిన విషయం తెలిసిందే. రాష్ట్రం మొత్తం విద్యుత్ కోతకు గురైంది. పలుమార్లు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల ఫలితంగా ఉద్యోగులు సమ్మెను విరమించారు. అయితే అప్పటి వాగ్ధానాలు నెరవేర్చలేదని చెబుతూ ఉద్యోగులు మళ్లీ సమ్మె నోటీసులు ఇచ్చారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications