చిరువర్గం మంత్రికి నిజమే: భవానీపై పెదవి విప్పిన వట్టి

కాగా చిరంజీవి వర్గానికి చెందిన శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన భవానీ ద్వీపం ఐలాండ్ పర్యాటక ప్రాజెక్టును అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బహిరంగ టెండర్ల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ అది శ్రీనివాస రావు కంపెనీ చేతి నుంచి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. భవానీ ఐలాండ్తో పాటు ఇతర పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేయడానికి ఏడాది క్రితమే పిలిచారు. కానీ వాటిని ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత ఖరారు చేశారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications