చిరువర్గం మంత్రికి నిజమే: భవానీపై పెదవి విప్పిన వట్టి

కాగా చిరంజీవి వర్గానికి చెందిన శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన భవానీ ద్వీపం ఐలాండ్ పర్యాటక ప్రాజెక్టును అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బహిరంగ టెండర్ల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ అది శ్రీనివాస రావు కంపెనీ చేతి నుంచి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. భవానీ ఐలాండ్తో పాటు ఇతర పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేయడానికి ఏడాది క్రితమే పిలిచారు. కానీ వాటిని ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications