ఎమ్మార్ కేసు: సునీల్ రెడ్డి ఖాతాలోకి రూ.96 కోట్లు?

సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ తమ వద్ద ఉందంటూ ఆ టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం వివరాలు ఇలా ఉన్నాయి - కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు మధు ఖాతాలో కోటి రూపాయలు జమయ్యాయి. కోనేరు మధు దుబాయ్లో ఉంటున్నాడు. అధికారులు, కంపెనీలు కుట్ర చేసి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులను కొల్లగొట్టారు. విల్లాల విక్రయాల ద్వారా స్టైలిష్ హోమ్స్ 167 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో 96 కోట్లు అక్రమ వసూళ్లు. బిపి ఆచార్య తన మిత్రుడు త్రిపాఠీ పేరు మీద విల్లా స్థలం కొన్నాడు.
విల్లా కోసం ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సిఫార్సు చేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కెవి రావు పేరు మీద ఓ విల్లా ఉంది. పారిశ్రామికవేత్తల పేరు మీద విజయ రాఘవ విల్లాలు కొనుగోలు చేశాడు. ప్రభుత్వ వాటా తగ్గడానికి బిపి ఆచార్య కుట్ర చేశారని సిబిఐ అభియోగం మోపింది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications