భవానీ చిరంజీవి దీవి: దేవినేని ఉమామహేశ్వ రావు

దేవినేని ఉమామహేశ్వర రావు నాయకత్వంలో తెలుగుదేశం, సిపిఎం నాయకులు భవానీ దీవిని సందర్శించారు. పేద, మధ్య తరగతి వర్గాలకు పర్యాటక సౌందర్యాన్ని చౌకగా అందించేందుకు ఎన్టీఆర్ ఈ దీవిని అభివృద్ధి చేశారని రాజకీయ నాయకులు గుర్తు చేశారు. సిపిఐ, తెలుగుదేశం నాయకులు తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కనకదుర్గమ్మ సాక్షిగా భవానీ దీవిని కాంగ్రెసు నాయకులు చిరంజీవికి బినామీగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు కట్టబెట్టారని దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications