సభ వాయిదా, స్పీకర్ను కలిసిన జగన్ వర్గం ఎమ్మెల్యే
సభ ప్రారంభానికి ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రతిపక్షం స్పందించాలన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు.
Comments
English summary
Assembly adjourned for half an hour today. Jagan camp MLA Kapu Ramachandra Reddy met speaker Nadendla Manohar.
Story first published: Wednesday, February 15, 2012, 9:29 [IST]