భవానీ ద్వీపంపై వివరణ ఇవ్వండి: లోకాయుక్త ఆదేశం

నిబంధనలకు విరుద్ధంగా భవానీ ద్వీపాన్ని లీజుకు ఇవ్వడంపై సాయికృష్ణ ఆజాద్ అనే న్యాయవాది లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జివో 148 ప్రకారం భవానీ ద్వీపంలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాలని, కానీ అందుకు విరుద్ధంగా పర్యాటక శాఖ టెండర్లు పిలిచిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఇందులో ఇరవై శాతం శాశ్వత నిర్మాణాలకు అనుమతించడం చెల్లదని అందులో తెలిపారు. మూడు టెండర్లు వచ్చాయని, అందులో రెండు నామమాత్రమేనని అన్నారు. ప్రత్యూష రూ.289.87 కోట్లకు టెండరు వేయగా, మరో రెండు కంపెనీలు రూ.33.21, రూ25.52 కోట్లకు మాత్రమే టెండరు వేయడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై లోకాయుస్త జస్టిస్ ఆనంద రెడ్డి విచారణ చేపట్టారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications