వైయస్ జగన్ లక్ష్యంపై ఎంపి ఉండవల్లి కొత్త వాదన

పార్టీ కార్యాలయం గాంధీభవన్లో బుధవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నేతలు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. పోలవరం, నర్సాపురం సీట్లలో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహరచనకు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. 1989లో కొత్త పార్టీ పెట్టాలని వైయస్ రాజశేఖర రెడ్డికి సూచించారని, అందుకు వైయస్సార్ నిరాకరించారని మంత్రి వట్టి వసంతకుమార్ చెప్పారు. జగన్ ధాటికి ఏమైపోతామోననే భయం కాంగ్రెసు కార్యకర్తల్లో ఉందని మరో మంత్రి పితాని అన్నారు.












Click it and Unblock the Notifications