కాంట్రాక్టులన్నీ డిసిఎం బావమరిదివే: బాబూ మోహన్

మెదక్ జిల్లాలో దామోదర రాజనర్సింహకు బినామీ మద్యం వ్యాపారాలున్నాయని ఆయన ఆరోపించారు. మద్యం వ్యవహారాల్లో దామోదర రాజనర్సింహ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. వేల కోట్ల రూపాయలను దామోదర రాజనర్సింహ కూడబెట్టారని ఆయన ఆరోపించారు. దామోదర రాజనర్సింహ అక్రమాస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల విషయంలో ఏమైనా మాట్లాడితే బెదిరింపులు తప్పడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications