గోదావరి నదిలో మునిగి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

లోతు ప్రాంతానికి వెళ్లడంతో వరద తాకిడి తట్టుకోలేక అతను నీళ్లలో మునిగి పోయాడు. అతనితో పాటే ఉన్న స్నేహితులు కూడా లోతు ప్రాంతానికి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికులు విద్యార్థులను రక్షించారు. సూర్య తేజ అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications