హోటల్లో సర్వ్ చేస్తూ అమ్మాయిలు: 'కిరణాల'పై గాలి

తన కుమారుడి కోసం బీర్ల అమ్మకపు కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు బయటపడటంతో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ కొత్త అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నకిలీ మద్యం తయారీని అరికట్టేందుకు హోలోగ్రాంలు ఉపయోగించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని సైతం మంత్రి స్వార్థానికి వాడుకున్నారని విమర్శించారు. మద్యం కంపెనీలతో కుమ్మక్కైన ముఖ్యమంత్రి అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతిచ్చినట్లే తన మంత్రులను అదే దారిలో ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోస్తారనే భయంతోనే ఎసిబి నివేదికలోని పేర్లు బయటపెట్టడం లేదన్నారు.












Click it and Unblock the Notifications