గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు: ప్రభుత్వంపై జెపి

రాష్ట్రంలోని 29 విశ్వవిద్యాలయాల్లో 14 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లు లేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఇక విశ్వవిద్యాలయాలు ఎందుకని ఆయన అడిగారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు భారీగా విద్యుత్ కోత విధిస్తున్నారని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఎవరికీ విశ్వాసం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేవారికే అవినీతిపై మాట్లాడే అవకాశం ఉందనే విచిత్ర వాదన వినిపిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications