'లోకేష్' లెక్కలు చెప్పాలి?, వారిది డ్రామా: జగన్పార్టీ నేత

చంద్రబాబు తన కుమారుడి చదవులకు సత్యం కంప్యూటర్స్ రామలింగరాజుతో ఫీజు కట్టించుకొని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఈ విషయమై ఆరోపణలు చేసిన ఆరు నెలలకు ఇప్పుడు స్పందిస్తారా అని అడిగారు. ఖర్చు పెడితే లోకేష్ కుమార్ చదవులకు అయిన రూ.60 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమయం సందర్భం లేకుండా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గురించి సభలో మాట్లాడుతున్నారని బాజిరెడ్డి అన్నారు.
More From
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications