రామోజీ 1250కోట్ల పన్ను ఎగవేశారు: సాయి ఫిర్యాదు
నిబంధనల ప్రకారం పన్ను విధించాలని, మొత్తంగా రామోజీ రావు రూ.3550 కోట్లకు సంబంధించి ఆదాయంపై రూ.1250 కోట్ల మేరకు పన్ను ఎగవేశారని సాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ జగన్కు సంబంధించి ఇవే ఆరోపణలపై విచారణ జరిపారని చట్టం ముందు అంతా సమానమే అని రాజ్యాంగం చెబుతున్నందున, తాము ఇచ్చిన అతి కీలకమైన సమాచారం ఆధారంగా రామోజీ రావుపైనా తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ కమిషనర్ను కోరారు. ఈ ఫిర్యాదు పత్రంపై సీనియర్ జర్నలిస్టు ఎబికె ప్రసాద్ కూడా సంతకం చేశారు.
Comments
vijaya sai reddy abk prasad ramoji rao ys jagan hyderabad విజయ సాయి రెడ్డి రామోజీ రావు వైయస్ జగన్ హైదరాబాద్
English summary
Vijaya Sai Reddy complainted against Ramoji Rao to IT commissioner.
Story first published: Friday, February 24, 2012, 10:30 [IST]