రామోజీ 1250కోట్ల పన్ను ఎగవేశారు: సాయి ఫిర్యాదు

నిబంధనల ప్రకారం పన్ను విధించాలని, మొత్తంగా రామోజీ రావు రూ.3550 కోట్లకు సంబంధించి ఆదాయంపై రూ.1250 కోట్ల మేరకు పన్ను ఎగవేశారని సాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ జగన్కు సంబంధించి ఇవే ఆరోపణలపై విచారణ జరిపారని చట్టం ముందు అంతా సమానమే అని రాజ్యాంగం చెబుతున్నందున, తాము ఇచ్చిన అతి కీలకమైన సమాచారం ఆధారంగా రామోజీ రావుపైనా తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ కమిషనర్ను కోరారు. ఈ ఫిర్యాదు పత్రంపై సీనియర్ జర్నలిస్టు ఎబికె ప్రసాద్ కూడా సంతకం చేశారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications