కెసిఆర్ విప్పిన ఆస్తుల చిట్టాపై చంద్రబాబు సవాల్

మద్యం సిండికేట్లపై గవర్నర్ నరసింహన్ను కలిశామన్నారు. సిండికేట్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి ఆయన క్లీన్ చిట్ ఇస్తే ఎసిబి ఎలా పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్కు సిండికేట్లపై సాక్ష్యాలు ఇచ్చామని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. సిఎంకు మద్యం కిక్ ఎక్కిందని విమర్శించారు. మద్యం సిండికేట్లపై ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications