తెలంగాణపై ఏకాభిప్రాయం లేకనే....: ముఖ్యమంత్రి
జనాభా లెక్కలు వచ్చిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికల తేదీలు ఖరారవుతాయని ఆయన చెప్పారు. ఈసారి ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. శాసనసభలో చర్చ కన్నా రభసే ఎక్కువగా జరుగుతోందని, శాసనమండలిలో అర్థవంతమైన చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రతిపక్షాలు బయటపెట్టాలని ఆయన సూచించారు.
Comments
English summary
CM Kiran kumar Reddy said that Center will take decision on Telangana soon.
Story first published: Monday, February 27, 2012, 15:42 [IST]