ఫ్యాన్ గుర్తును కోరతాం: జగన్ పార్టీ నేత కొణతాల

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే కోవూరు ఉప ఎన్నికలో గెలవాలని జగన్ వర్గం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో సవాల్ విసిరారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొవ్వూరు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెసు పార్టీ గెలిచి చూపించాలన్నారు. కొవ్వూరుతో పాటు తెలంగాణ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు.












Click it and Unblock the Notifications