నాపై కక్షతో వైయస్ కన్నాకు సీటిప్పించారు: రాయపాటి

కన్నా లక్ష్మీ నారాయణ ఇన్నేళ్లుగా పెదకూరపాడుకు చేసింది ఏమీ లేదన్నారు. నాలుగుసార్లు అక్కడ నుండి గెలిచిన కన్నా ఓడిపోతానని తెలిసే 2009 ఎన్నికల్లో గుంటూరు నియోజకవర్గానికి మారారని విమర్శించారు. కన్నా లక్ష్మీ నారాయణకు తనను విమర్శించే అర్హత లేదన్నారు. కాగా గుంటూరు జిల్లాలో ఎంపి రాయపాటి సాంబశివ రావు, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మధ్య ఎప్పటి నుండో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications