మీసం మెలేసినా చర్యలేవి?, అసెంబ్లీ కంటే బెటర్: జెసి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యసభకు తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశముందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తాడిపత్రి నుండి పోటీ చేయనని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి ఉందని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమాత్రం చర్చకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వర్గ ఎమ్మెల్యేల వేటు విషయం స్పీకర్ చూసుకుంటారని అన్నారు. ప్రజలను దానం కోసం ఎదురు చూసేలా మార్చారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications