నా కొడుకొస్తే తప్పేంటి?:చిరు స్థానంపై గల్లా అరుణ కన్ను

కాగా హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా గురువారం పార్లమెంటు అభ్యర్థిత్వంపై స్పందించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని వచ్చిన వ్యాఖ్యలను ఆమె కొట్టి పారేశారు. ఆ స్థానం నుండి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఉండగా తాను పోటీ చేస్తానని ఎలా చెబుతానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications