బొత్స సత్తిబాబును వైయస్ తప్పించారు: దూళిపాళ్ల

కాగా వైఎస్ హయాంలో అవసరం లేని వారికి కూడా భూములిచ్చారని, అలాంటి వాటిని వెనక్కు తీసుకోవాలని మరో నేత దేవినేని ఉమామహేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన భూపందేరంలో రూ. రెండు వేల కోట్ల విలువైన భూములు ధారాదత్తం అయ్యాయని ఆరోపించారు. సిబిఐ నివేదిక బయటపెడితే మంత్రులందరూ జైళ్లో ఉంటారన్నారు. భూ పందేరంపై హౌస్ కమిటీ వేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు.












Click it and Unblock the Notifications