బెంగళూరులో మీడియా వర్సెస్ లాయర్లు, పోలీస్ మృతి

కాగా బెంగళూరు ఘటనపై ముఖ్యమంత్రి సదానంద గౌడ పోలీసు ఉన్నతాధికారులు, మంత్రివర్గంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు, మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై గూండా యాక్టు కింద కేసు పెట్టి అరెస్టు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాగా మీడియా, న్యాయవాదుల ఘర్షణతో బెంగళూరులో భయానక వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications