గాలి ఎఫెక్ట్: రెచ్చిపోయిన లాయర్లు, మీడియాపై రాళ్లు

ఆ తర్వాత మరోసారి మీడియాపై న్యాయవాదులు దాడి చేశారు. పలు ఛానళ్ల ఓబి వ్యాన్లను ధ్వంసం చేశారు. జర్నలిస్టులు, మీడియాపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటన సిటీ సివిల్ కోర్టు వద్ద చోటు చేసుకుంది. దీంతో అక్కడి ప్రాంతం రణరంగంగా మారింది. రెండోసారి ఘటనలో పదిమంది జర్నలిస్టులకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. న్యాయవాదులు రెచ్చిపోయి తమపై దాడి చేయడాన్ని మీడియా ప్రతినిధులు తప్పుపడుతున్నారు.












Click it and Unblock the Notifications