కొండా సురేఖపై పోటీ చేస్తాం: తెరాస నేత వినోద్

తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటిస్తే తెలుగదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న ఆ ఇద్దరు నాయకులపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. చిరంజీవి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తే అభ్యర్థుల ఉనికి కూడా ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications