ఎస్పీ జోష్, పని చేయని రాహుల్ గాంధీ చరిష్మా

రాహుల్ గాంధీ చరిష్మా అనుకున్నంత పని చేయలేదని, తాము ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయామని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ వంటి నాయకులే అంగీకరిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ యుపి యువతను ఆకట్టున్న సూచనలు కనిపిస్తున్నాయి. నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటలుగా ఉన్న అమేథీ, రాయబరేలీ పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగులుతోంది. ఫలితాలు వెలువడిన ప్రారంభంలో బిజెపి కాస్తా జోరుగానే కనిపించింది. కానీ ఆ తర్వాత అది పూర్తిగా వెనకబడిపోయింది.
రాహుల్ గాంధీ మూడు నెలల పాటు ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికలపై దృష్టి పెట్టి విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
More From
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications