రాహుల్, చంద్రబాబులపై జగన్ పార్టీ నేత గట్టు ఫైర్

చంద్రబాబు తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో సైకిల్ ప్రభంజనం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా సైకిల్ గెలుస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనను ఆయన ఎద్దేవా చేశారు ములాయంతో చంద్రబాబు పోల్చుకోవడం మూర్ఖత్వమని ఆయన అన్నారు.
అవినీతిపరుడు, గజదొంగ లాంటి చంద్రబాబును 2004 ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. చంద్రబాబు కాలం తీరిన సరుకు అని ఆయన అన్నారు. అలిపిరి ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రబాబును ఏలాంటి దయ చూపకుండా ప్రజలు దారుణంగా ఓడించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ఆటలు సాగవని, ఇరు పార్టీలు కుమ్మక్కయిన తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications