కిషన్జీ అనుచరురాలు సుచిత్ర లొంగుబాటు

సుచిత్ర గాయపడిందని, ఆమెకు చికిత్స అవసరమని, ప్రభుత్వ శాంతి ప్రక్రియకు ప్రతిస్పందించిన కొత్తగా పెళ్లి చేసుకున్న తన భర్త ప్రబీర్ గరాయ్తో కలిసి లొంగిపోయేందుకు వచ్చిందని ఆమె చెప్పారు. సుచిత్ర ఇంతకు ముందు శషాధర్ మహతోను వివాహమాడింది. అతను నిరుడు మార్చి 10వ తేదీన ఎదురుకాల్పుల్లో మరణించాడు.
కిషన్జీ ఎన్కౌంటర్పై మమతా బెనర్జీ స్పందిస్తూ - తాము కావాలని చేయలేదని, ఆ సంఘటన పరిణామక్రమంలో జరిగిపోయిందని, తాను ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నానని, మరణమేదైనా దురదృష్టకరమేనని అన్నారు.












Click it and Unblock the Notifications