పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: 13 మంది మృతి

Islamabad Map
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం బాంబు పేలి పదమూడు మంది మృతి చెందగా, ముప్పై మందికి పైగా గాయపడ్డారు. తాలిబన్ వ్యతిరేక రాజకీయ నాయకుడు ఒకరు పాల్గొన్న కార్యక్రమంలో ఆత్మహుతిదళం ఈ బాంబు దాడి జరిపింది. రాజకీయ నాయకుడు ఖుష్ దిల్ ఖాన్ ఈ ఘటనలో ప్రాణాప్రాయం నుండి తప్పించుకున్నాడు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా గత కొన్నాళ్లుగా మిలిటెంట్లు చేసిన దాడులలో వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

కార్యక్రమం జరుగుతుండగా బాంబు దాడి జరిగిందని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+