శోభానాగిరెడ్డిపై గంగుల, పిల్లిసుభాష్పై తోట త్రిమూర్తులు!

ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున రాజీనామా చేసిన శోభా నాగి రెడ్డియే పోటీ చేయనున్నారు. దీంతో గంగుల ప్రతాప్ రెడ్డి ఈమెను ఎదుర్కోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఈయన స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇక రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోసుతో తోట త్రిమూర్తులు తలపడనున్నారు. అయితే తోట త్రిమూర్తులు పిల్లికి ధీటైన అభ్యర్థి కాదని అంటున్నారు. కానీ స్థానికంగా సుభాష్ చంద్రబోసుకు ఉన్న వ్యతిరేకత లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications