ఎమ్మెల్యేలు వస్తానంటే వద్దన్నా: జగన్ ఉద్వేగ ప్రసంగం

రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెసు పార్టీని వీడిన సమయంలో అది రాజకీయ ఆత్మహత్య అవుతుందని తనకు చాలా మంది చెప్పారన్నారు. కానీ తాను ప్రజల కోసం పార్టీని వీడక తప్పలేదన్నారు. పార్టీ వీడినప్పటి నుండి తనకు ప్రజలు అండగా నిలిచారన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డానన్నారు. ఎవరెన్ని చెప్పినా ప్రజల కోసమే నా పోరాటం అన్నారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని ఎంత బాగా బతికామన్నదే ముఖ్యమన్నారు. కాగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పులివెందులలోని వైయస్సార్ స్టేడియంలో పార్టీ జెండా ఎగురవేశారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications