పగలు బిజెపితో, రాత్రి కాంగ్రెసుతో: కెసిఆర్పై నామా

తెలంగాణలో ఎన్నో ప్రజాసమస్యలున్నాయని, అయినా తెలంగాణ సమస్యలను కెసిఆర్ పార్లమెంటులో ప్రస్తావించలేదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోవడం బాధాకరమేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం ఇతర పార్లమెంటు సభ్యులు కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications