నోటీసులకు మంత్రులు వ్యక్తిగతంగా వివరణివ్వాలి: బొత్స

మిగతా నియోజకవర్గాలలో అభ్యర్థులను పరిశీలిస్తున్నామని చెప్పారు. రాయదుర్గం నుండి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, పరకాల నుండి గండ్ర జ్యోతి, రాజంపేట నుండి మేడ మల్లికార్జున రెడ్డి, రైల్వే కోడూరు నుండి ఈశ్వరయ్య, ఎమ్మిగనూరు నుండి ఎంజి సోదరులు లేదా రుద్ర గౌడ్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయని చెప్పారు.












Click it and Unblock the Notifications