కెసిఆర్ను జైల్లో పెట్టాలన్న ఎర్రబెల్లి, మోత్కుపల్లి సవాల్
సకల జనుల సమ్మె సమయంలో కెసిఆర్ ఒక్కరే కేంద్రం వద్దకు ఎందుకు వెళ్లారని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా ప్రశ్నించారు. తెలంగాణవాదుల సమక్షంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో కేసిఆర్ తప్పులను తాను నిరూపిస్తానని చెప్పారు. ఆ సమావేశంలో కెసిఆర్ తప్పు చేసినట్లు తేలకపోతే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరారు.
Comments
mothkupalli narasimhulu errabelli dayakar rao k chandrasekhar rao telangana hyderabad మోత్కుపల్లి నర్సింహులు ఎర్రబెల్లి దయాకర రావు కె చంద్రశేఖర రావు హైదరాబాద్
English summary
TDP senior leader Mothkupalli Narasimhulu challenged TRS chief K Chandrasekhar Rao.
Story first published: Wednesday, March 14, 2012, 18:25 [IST]