కెసిఆర్ను జైల్లో పెట్టాలన్న ఎర్రబెల్లి, మోత్కుపల్లి సవాల్

సకల జనుల సమ్మె సమయంలో కెసిఆర్ ఒక్కరే కేంద్రం వద్దకు ఎందుకు వెళ్లారని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా ప్రశ్నించారు. తెలంగాణవాదుల సమక్షంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో కేసిఆర్ తప్పులను తాను నిరూపిస్తానని చెప్పారు. ఆ సమావేశంలో కెసిఆర్ తప్పు చేసినట్లు తేలకపోతే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications