న్యాయపోరుకు ఖర్చులు భరించండి: ఆచార్య భార్య లేఖ

ప్రభుత్వం తన భర్త బిపి ఆచార్య న్యాయపోరాటం ఖర్చులను భరించాలని ఆమె అన్నారు. ఆ లేఖను పంకజ్ ద్వివేది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపించారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న 8 మంది ఐఎఎస్ అధికారుల విషయంలో అనుసరించిన విధానాన్ని బిపి ఆచార్య విషయంలో అనుసరించడం సాధ్యం కాదని, చార్జిషీట్లో పేరును నమోదు చేసి ఆరెస్టు చేసిన కేసు వారి కేసుకు భిన్నమైందని అంటున్నారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న 8 మంది ఐఎఎస్ అధికారులు పరస్పరం మాట్లాడుకుంటూ ఏం చేయాలనే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే తమ న్యాయపోరాటానికి సహాయం చేయాల్సి ఉంటుందని వారంటున్నారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications