తెలంగాణ వేరు, ఉప ఎన్నికలు వేరు: డి శ్రీనివాస్
తెలంగాణ సెంటిమెంట్తో లబ్ది పొందింది ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబమేనని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. కెసిఆర్కు ఎలక్షన్లు, కలెక్షన్లు తప్ప తెలంగాణపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆంధ్రా ప్రాంతం వారిని కెసిఆర్ కుటుంబం పెళ్లి చేసుకుందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలతో తెలంగాణ రాదన్నారు. కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెసు అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
srinivas shabbir ali telangana bypolls nizamabad శ్రీనివాస్ షబ్బీర్ అలీ తెలంగాణ ఉప ఎన్నికలు నిజామాబాద్
English summary
PCC former chief D Srinivas said that Telangana and by polls issues are different.
Story first published: Wednesday, March 14, 2012, 18:28 [IST]