రైల్వే బడ్జెట్: మమతకు ప్రశంసలు, సేఫ్టీకి ప్రాధాన్యం

ప్రస్తుతం దేశంలో ఆశించిన స్థాయిలో ప్రమాణాలు లేవని ఆయన అన్నారు. ప్రమాదాల్లో ఒక్క మరణాన్ని కూడా సహించబోమని ఆయన హామీ ఇచ్చారు. హైస్పీడ్ రైల్వే సేఫ్టీ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. విదేశాల్లో హైస్పీడ్ రైళ్లు ఉన్నా ప్రమాదాలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. భద్రత విషయంలో ఐరోపా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. 14 లక్షల మంది ఉద్యోగులే రైల్వే బలమని ఆయన అన్నారు. ఆధునీకరణలో జాప్యం జరగడానికి నిధుల కొరత కారణమని ఆయన అన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications