గల్లా అరుణ కుమారి కంపెనీపై విచారణకు పిటిషన్

కొన్ని భూములు స్వాధీనానికి నోటిఫికేషన్స్ జారీ చేయించడంతో మంత్రి భర్త కీలక పాత్ర పోషించారని, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. అధికారులు దాదాపు 483 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని, వాటిని మంత్రి కంపెనీ పేరు మీదికి బదిలీ చేశారని ఆయన అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications