ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏవి తగ్గుతాయి?

ఎల్సిడి, ఎల్ఇడి టివిలపై సుంకం తగ్గించడంతో వాటి ధరలు తగ్గించే అవకాశముంది. వీటితో పాటు అగ్గిపెట్టెలు, సోయా ఉత్పత్తులు, మందులు, సర్జికల్ ఐటెమ్స్, సోలార్ ల్యాంప్స్, మొబైల్ ఫోన్లు, ఉప్పు, సినిమా ఫిల్ము, ఎల్పిజి, హౌసింగ్ సొసైటీ, క్రీడా వస్తువులు, ఆహార ధాన్యాలు, కళ్లద్దాలు, లెదర్ గూడ్స్, బొమ్మలు తదితరాల ధరలు తగ్గనున్నాయి. దేశీయ సైకిళ్లను ప్రోత్సహించేందుకు దిగుమతి సైకిళ్లు, సైకిళ్ల విడిభాగాలపై 30 శాతం సుంకం విధించారు.
కాగా ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టిన బడ్జెట్పై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ఇది సామాన్యుల బడ్జెట్ అన్నారు. మంచి బడ్జెట్ అని కితాబు ఇచ్చారు. బడ్జెట్ పైన తెలుగుదేశం పార్టీ పెదవి విరిచింది. పేద, ధనిక, మధ్య తరగతి వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు అనుకూలంగా బడ్జెట్ లేదని విమర్శించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications