వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై సుప్రీంకోర్టుకు వెళ్తా: సుబ్రహ్మణ్య స్వామి
కాగా గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యమని చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ విషయంలో దోషి హోంమంత్రి చిదంబరమేనని ఆయన అప్పుడు మండిపడ్డారు. తెలంగాణపై యుపిఏ ప్రభుత్వం వెంటనే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
English summary
Janatha Party president Subramanian Swamy said that he will go Supreme Court on Telangana issue.
Story first published: Friday, March 16, 2012, 10:12 [IST]