అడగకుండానే ఇచ్చారు: బిపి ఆచార్యకు బెయిల్పై సిబిఐ
కాగా బిపి ఆచార్యకు సిబిఐ కోర్టు ఇటీవల బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.25వేల పూచికత్తుతో బిపి ఆచార్యకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆయనకు బెయిల్ ఇవ్వడంపై సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు బిపి ఆచార్యకు నోటీసులు జారీ చేసింది.
Comments
English summary
CBI went to High Court on BP Acharya bail, who was arrested in EMAAR case.
Story first published: Monday, March 19, 2012, 16:12 [IST]